Development Works

వేములవాడ రహదారిలో నూతన సెంట్రల్ లైటింగ్ సిస్టం

కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా కీలకమైన అడుగు పడింది. పద్మనగర్ నుండి బావుపేట ఓద్యారం వరకు రూ. 5.50 కోట్ల సుడా నిధులతో నిర్మించనున్న నూతన సెంట్రల్ లైటింగ్ …

Read More »

వెజిటబుల్ మార్కెట్ ఆధునీకరణ, మాడ్రన్ టాయిలెట్ల ప్రారంభం

నగరంలోని 37వ డివిజన్ రాంనగర్‌లో బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, వెజిటబుల్ మార్కెట్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు. …

Read More »

రాంనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ

నగరంలోని రాంనగర్‌లో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనుల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల …

Read More »

కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయం పునరుద్ధరణ

రెండు కోట్ల రూపాయల సిటీ లెవెల్ ఎల్.ఆర్.ఎస్ (LRS) నిధులతో కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయం పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి …

Read More »

పెయింటింగ్ కార్మికుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభం

రాంనగర్‌లోని కృషి బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు ప్రారంభించారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్ – 2021 అవగాహన సదస్సు

స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో …

Read More »

బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం మరియు చుట్టుపక్కల ఐలాండ్

పట్టణ సుందరీకరణ మరియు అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగులో, కరీంనగర్‌లోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద నూతనంగా అభివృద్ధి చేయబడిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం …

Read More »

స్మార్ట్ పబ్లిక్ వాష్‌రూమ్‌లు మరియ ఫాగింగ్ ఆటోలు

కరీంనగర్‌లోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (MCK) కార్యాలయ ప్రాంగణంలో మరియు మల్కాపూర్ రోడ్డులో అధునాతన సౌకర్యాలతో కూడిన స్మార్ట్ పబ్లిక్ …

Read More »

6వ విడత హరితహారం కార్యక్రమం

37వ డివిజన్‌ పరిధిలో 6వ విడత హరితహారం కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాంనగర్‌లోని ఆయుష్ హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం డివిజన్ …

Read More »

కరీంనగర్‌లో అర్బన్ మిషన్ భగీరథ : ప్రతిరోజు నీటి సరఫరా

కరీంనగర్ నగర ప్రజలకు నిరంతరాయంగా ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక, ఐటీ …

Read More »