సీతారాంపూర్ డివిజన్ లో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం భూమి పూజ జరిగింది. ప్రజల సౌకర్యానికి ఎంతగానో దోహదపడుతుంది.
సీతారాంపూర్ డివిజన్ నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలకు అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణంతో త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది.
గతంలో, వర్షాలు కురిసినప్పుడు డివిజన్లోని రహదారులు, సందులు నీట మునిగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం కలిగేది. మురుగునీరు నిలిచిపోవడం వల్ల దోమల బెడద, అంటువ్యాధులు ప్రబలేవి. ఈ సమస్యలు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులకు నిత్య ఇబ్బందిగా మారాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎం . ఎల్. ఏ కమలాకర్ గారు కృషి చేశారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ