కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా కీలకమైన అడుగు పడింది. పద్మనగర్ నుండి బావుపేట ఓద్యారం వరకు రూ. 5.50 కోట్ల సుడా నిధులతో నిర్మించనున్న నూతన సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ గారు పద్మనగర్ జంక్షన్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టం వేములవాడ రహదారిలో రాత్రిపూట ప్రయాణించే వారికి మెరుగైన దృశ్యమానతను అందించి, భద్రతను పెంపొందించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతం మరింత సుందరంగా మారడమే కాకుండా, నగర అభివృద్ధికి మరో చిహ్నంగా నిలుస్తుంది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ