37వ డివిజన్ పరిధిలో 6వ విడత హరితహారం కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాంనగర్లోని ఆయుష్ హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం డివిజన్ ప్రజలకు వివిధ రకాల పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
అదేవిధంగా, మొగ్దుంపూర్ గ్రామ శివారులోని ఒక ఎకరం ప్రభుత్వ స్థలంలో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇది కోతులకు ఆహారం అందించడం ద్వారా అవి గ్రామాలు, పంటపొలాల్లోకి రాకుండా నివారించడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ